హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న ఇమ్మడి కాశీనాథ్

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం నందు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభయాత్రలో జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ పాల్గొని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో వక్కలగడ్డ మల్లికార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాధిక్, రామచంద్రా రెడ్డి, జనసేన మార్కాపురం నాయకులు శిరిగిరి శ్రీనివాసులు, పిన్నెబోయిన శ్రీను, శ్రీను, ఫణి, పేరూరి రమేష్, పిచ్చయ్య, సోను తదితరులు పాల్గొన్నారు.