జనసేనపార్టీ జెండా దిమ్మె ఆవిష్కరణ

మైలవరం నియోజకవర్గంలోని గుర్రాజుపాలెం గ్రామంలో జనసేనపార్టీ జెండా దిమ్మె ఆవిష్కరణ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న జనసైనికులు, వీరమహిళలు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్ రావు(గాంధీ) పాల్గొన్నారు. జనసేనపార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, జిల్లా సెక్రెటరీ చింతల లక్ష్మికుమారి, మరియు మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, ఎర్రబోలు నరసింహారావు, చాపల మడుగు కాంతారావు, పోలిశెట్టి తేజ మరియు గుర్రాజుపాలెం జనసేనపార్టీ గ్రామ అధ్యక్షుడు మెరుగు నాగేశ్వరరావు(నాని), కమిటీ సభ్యులు, మైలవరం నియోజకవర్గంలోని మండల కమిటీ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, గ్రామకమిటీ సభ్యులు, గుర్రాజుపాలెం గ్రామ ప్రజలు, జనసైనికులు మరియు వీరమహిళలు పాల్గొన్నారు.