అంగరంగ వైభవంగా జనసేన కార్యాలయ ప్రారంభోత్సవం

  • గంగాధర నెల్లూరులో జనసేన ప్రభంజనం
  • తెలుగుదేశం పార్టీ నిరసన దీక్షకు జనసేన సంఘీభావం
  • జనసేన తెలుగుదేశం సంయుక్తంగా వైసీపీని ఇంటికి పంపుతుందని శపథం
  • జనసేన కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం: గంగాధర్ నెల్లూరు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా, అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా గౌరవ అధ్యక్షులు లోకనాథం నాయుడు, నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న, కృష్ణయ్య, నియోజకవర్గంలో ఉన్న జీడి నెల్లూరు మండల అధ్యక్షులు సురేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు వెంకటాద్రి గుణ రషీద్, ప్రధాన కార్యదర్శులు ఉదయ్, పోతన్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు సురేష్ వెంకటేష్, చంద్రమౌళి, కార్వేటి నగర్ మండల అధ్యక్షులు శోభన్ బాబు, యువజన అధ్యక్షుడు నరసింహులు, కార్వేటి నగర్ మండల ఉపాధ్యక్షులు విజయ్, సురేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిలు దేవా, మండల కార్యదర్శి దేవా, గణేష్, జిల్లా సమీక్ష కార్యదర్శులు రాఘవ, కార్వేటినగరం మండల ప్రధాన కార్యదర్శి నరేష్, ఎస్ఆర్ పురం మండల అధ్యక్షులు చిరంజీవి, ఉపాధ్యక్షులు చార్లెస్, చంద్ర, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్ కుమార్, ఉపాధ్యక్షులు రాఘవ, జిల్లా సంయుక్త కార్యదర్శి భాను ప్రసాద్, వెదురుకుప్పం మండల యువజన అధ్యక్షుడు సతీష్, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు శెట్టి, పెనుమూరు మండల జనసైనికులు, వీరమహిళ విభాగం రాయలసీమ రీజినల్ కోఆర్డినేటర్ వనజ, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, లావణ్య, లక్ష్మి, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఆరు మండలాల్లో ఉన్న జనసైనికులు, వీరమహిళలు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ థామస్, నాయకులు, తెలుగు తమ్ముళ్లు, వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.