జనసేన ఆధ్వర్యంలో మువ్వన్నెల జెండా ఆవిష్కరణ

75వ స్వాతంత్ర దినోత్సవం సంద్భంగా 7వ డివిజన్ నాయకులు దోమకొండ అశోక్ అధ్వర్యంలో జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జిరిగింది.

ఈ కార్యక్రమానికి 7వ డివిజన్ అధ్యక్షులు శ్రీమతి దోమకొండ మేరీ ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది.

కార్యక్రమంలో బాగంగా సీనియర్ నాయకులు, 7వ డివిజన్ ఉపాధ్యక్షులు పెళ్లురి ఉమామహేశ్వర రావు చేతులు మీదగా జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి 7వ డివిజన్ కమిటీ సభ్యులు సాధిరెడ్డి శ్రీనివాస్, పెందుర్తి విజయ్, పవన్ సురి, ప్రదీప్, శ్యామ్, భాస్కర్, బండారు విజయ్, సాయి బ్రమ్మాజి, సాయి మోహన్, కొన రాజు జనసేన పార్టీ కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *