కసింకోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
కసింకోట మండలంలో ఎస్బిఐ బ్యాంకు వద్ద జనసేన జెండా దిమ్మ దగ్గర 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు ముక్కా శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది. అలాగే స్కూల్ మరియు కాలేజ్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనకాపల్లి పట్టణం మరియు మండల నుంచి శ్రీరామదాసు గోవింద్, తాకాసిసత్యం దొర, తాడి రామకృష్ణ, దూలం గోపి, మల్ల శీను, గంగుపాము జగదీష్, అప్పి కొండ గణేష్, బన్నికని రాము, ఎస్ఆర్ఎం హరీష్ మరియు మల్ల వంశీ, తదుపరి నాయకులు పాల్గొన్నారు. అలాగే కసింకోట మండల నాయకులు గల్లా కొండలరావు, కలగా శ్రీనివాసరావు (ఎస్.ఆర్.కే), బిజెపి నాయకులు ద్వారపు రెడ్డి పరమేశ్వర రావు, ఎం ఎం నాయుడు, బొబ్బరి అప్పారావు, నడిపెల్లి సన్యాసిరావు సన్యాసిరావు, కోటిని గణేష్, పళ్ళ పోతుల సంతోష్ కుమార్, చిట్టి నాగేష్, మొరం మోహన్, పవన్ నాయుడు బొబ్బరి, అయినాల నాయుడు, పిల్లి సతీష్, అధికార శ్రీను, కోరుకొండ అభిలాష, వినయ్ (చంటి), రేపాక రాజేష్, జి జాన్, కరణం శివకుమార్, గొంతెన లావగిరి, మారిశెట్టి ఫన్నీ, గారా శ్రీను, కొనిశెట్టి శివ తదుపరి జనసేన నాయకులు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-15-at-2.09.04-PM-1024x461.jpeg)