మాదేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పోలవరం నియోజకవర్గం: కొయ్యలగూడెం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు మాదేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పరింపూడి జనసేన జెండా దిమ్మ వద్ద మంగళవారం 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మేకల తేజ, ఏపూరి సతీష్, చెప్పుల మధుబాబు, మేడిన కన్నయ్య, ఉప్పు ఏడుకొండలు, చవ్వా రాము, సంకు మధుబాబు, బొగ్గవరపు బాబూరావు, గొలిశెట్టి సూరిబాబు, గొలిశెట్టి శ్రీనివాస్, అబ్బాదాసుల వేణు, జగ్గరాజు అప్పలరాజు, నక్కా రాము, కూచిమంచి శ్రీనివాస్, ఆమెన్ రాజు, యర్రోతుల వీర్రాజు, శుక్లబోయిన పండు, వామిశెట్టి నాని, పులపాకుల పవన్ కళ్యాణ్, మరియు జనసైనికులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.