బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, మలికిపురం గ్రామంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవం శుభ సందర్భంగా జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం జెండా ఆవిష్కరణ చేసి జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.పీ మేడిచర్ల సత్యవాణి రాము, జక్కంపూడి శ్రీదేవి వాసు, మలికిపురం మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల పణికుమార్, రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాసరావు, గుబ్బల రవి కిరణ్, గుండా బత్తుల తాతాజీ, కూనదరాజు పెద్ద చంటిరాజు, మేకల ఏసుబాబు, విపర్తి సాయిబాబు, పినిశెట్టి బుజ్జి, గుబ్బల చిన్న, బోణం సాయి, ముత్యాల కరుణ్, మంద సత్యనారాయణ, దొంగ సూరినారాయణ, తోట త్రిమూర్తులు, ముప్పర్తి నాని ప్రసాద్, కొల్లాబత్తుల ధర్మరావు, కాండ్రేగుల వెంకటేశ్వర రావు, సుందర బుల్లబులు, గెడ్డం సుందర రావు, అప్పరి సాయిబాబు, నేతల రవి, అడబాల సిరి, చింత శ్రీనివాస్, మొల్లేటి నాగరాజు, లోకేష్, లక్ష్మణ్, శరత్, నల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.