వీరమహిళా విభాగం ఆధ్వర్యంలో టిడ్కో గృహాల పరిశీలన

ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ ఆదేశాల మేరకు ఒంగోలు నియోజకవర్గంలోని అల్లూరు పంచాయతీ చింతల వద్ద టిడ్కో గృహాలను జనసేన పార్టీ వీర మహిళ విభాగం ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి అరుణ రాయపాటి, జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార విభాగం కార్యదర్శి రాజు, కొత్తపట్నం మండలం ప్రెసిడెంట్ జానకి రామ్ మరియు జనసేన నాయకులు తోట శబరి, సుధాకర్ చంగలశెట్టి, నరేంద్ర పొకల, బొందిల మధు, తిరుమలశెట్టి నాని, భూపతి రమేష్, మాల్యాద్రి నాయుడు, పెర్నమిట్ట శ్రీనివాస్, హేమంత్ గంట, శ్రీనాధ్, సాయి కుమార్, జల్లిపల్లి వసంత్, మరియు జనసేన వీరమహిళలు కోసూరి శిరీష, ప్రమీల, కోమలి, ఉష, ఆకుపాటి ఉష, వాసుకి తదితరులు పాల్గొన్నారు.