పవన్ కళ్యాణ్ స్పూర్తితో శ్రీమతి సయ్యద్ కాంతిశ్రీ 5 లక్షల విరాళం
ఎచ్చెర్ల, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రైతు కుటుంబాలకు అండగా ఉండాలని, ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు మనోధైర్యాన్నిచ్చేందుకు కుటుంబానికి లక్ష రుపాయల ఆర్ధిక సాయం ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఆయన 5 కోట్ల విరాళం కూడా ప్రకటించడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పూర్తితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తోడుగా ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి సయ్యద్ కాంతిశ్రీ ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-07-at-8.29.30-PM-1-1024x682.jpeg)