ఇంటింటా జనసేన కార్యక్రమ స్టిక్కర్ ఆవిష్కరణ

తుని నియోజకవర్గం: తునిటౌన్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే ఇంటింటా జనసేన కార్యక్రమానికి స్టిక్కర్ ల ఆవిష్కరణ కార్యక్రమం సీనియర్ జనసేన నాయకులు పసుపులేటి శివశంకర్ గారిచే ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమంలో అద్దేపల్లి బాలాజీ, సీతారామరాజు, వేగిశెట్టి రమణ, కోటనందూరు మండల అధ్యక్షులు పెదపాత్రుని శ్రీనివాస్, అంకారెడ్డి, లేట్టల నాగేశ్వరావు, బొప్పన రాంబాబు, రాజశేషు, నక్క రాము, నానాజీ, భాస్కర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.