మోద కొండలమ్మ జాతర మహోత్సవాలకు మేడ గురుదత్ ప్రసాద్ కు ఆహ్వానం
రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, శ్రీరంగపట్నంగ్రామ మాతృశ్రీ మోద కొండలమ్మ జాతర మహోత్సవాలకు ముఖ్యఅతిధిగా రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ -ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ ను మాతృశ్రీ మోద కొండలమ్మ జాతర ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-29-at-3.12.34-PM-1024x622.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-29-at-3.12.36-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-29-at-3.12.44-PM-1024x768.jpeg)