మోద కొండలమ్మ జాతర మహోత్సవాలకు మేడ గురుదత్ ప్రసాద్ కు ఆహ్వానం

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, శ్రీరంగపట్నంగ్రామ మాతృశ్రీ మోద కొండలమ్మ జాతర మహోత్సవాలకు ముఖ్యఅతిధిగా రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ -ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ ను మాతృశ్రీ మోద కొండలమ్మ జాతర ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు.