Amaravati: న్యాయస్థానం టూ తిరుపతి దేవస్థానం పాదయాత్ర
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నవంబరు 1 నుండి డిసెంబర్ 17 వరకు జరిగే న్యాయస్థానం టూ తిరుపతి దేవస్థానం పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా జనసేనపార్టీ పోతిన వెంకట మహేష్ ను ఆహ్వానించిన రైతులు AVRK చౌదరి, బెల్లంకొండ నరసింహారావు, చలపతిరావు మరియు అనుమోలు గణేష్.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-26-at-8.54.55-PM-1024x462.jpeg)