స్కూల్ పిల్లల దగ్గర పెళ్లిళ్ల గురించి అవసరమా జగన్ రెడ్డి!!

  • జనాలు లేక స్కూల్ పిల్లలను మీటింగ్ లో కూర్చోబెట్టి పిల్లలతో పెళ్లిళ్ల గురించి మట్లాడి నీకు ఉన్న సంస్కారం ఏంటో తెలుస్తుంది

నెల్లిమర్ల నియోజకవర్గం: బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా, కురూపం నియోజకవర్గం వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిన ఆరోపణలు నెల్లిమర్ల జనసేన నాయుకులు ఖండించారు. గురువారం మీడియా సమవెసంలో నెల్లిమర్ల సినియర్ నాయుకులు మాట్లాడుతూ అయ్యా.. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు పలుమార్లు నన్ను ప్యాకెజి స్టార్ అంటే చెప్పిచ్చి కొడతా అన్నారు. అయినా మీకు బుద్ది రాలేందంటే అర్థం ఏమనుకోవాలి. జనసేకరణ చేతకాని నీకు ఆయన వస్తున్నారంటే లక్షల మంది ఎదురు పవన్ కళ్యాణ్ గారికి నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా!. జనాలు లేక స్కూల్ పిల్లలను మీటింగ్ లో కూర్చోబెట్టి పిల్లలతో పెళ్లిళ్ల గురించి మట్లాడి నీకు ఉన్న సంస్కారం ఏంటో తెలుస్తుంది. జగన్ మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం మీ ఇంట్లో మీ తాత గారికి, మీ గొడ్డలి పోటు చిన్నాన్న గారికి మీ బాణం చెల్లికి జరిగిన పెళ్లిళ్ల ప్రస్తావన ఏంటి.. అదికాకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు క్లాస్ ఫస్ట్ అయినా మీరు ఈ రాష్ట్రానికి మహిళా సీఎం అనడంలో అంతర్యం ఏమిటి.. పవన్ కళ్యాణ్ గారికి భార్యగా సిద్ధమవుతున్నట్టా?. వారాహి ప్రచార రధానికి. లారికి తేడా తెలియని మీకు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అవసరమా?. పవన్ కళ్యాణ్ గారిని రౌడీ అని అన్నారు. ఆయన హత్యలు చేశారా..? ఎవరినైనా బెదిరించారా..?. కోడికత్తితో కుర్చీ ఆట ఆదారం లేకనే 16 నెలలు శ్రీ కృష్ణ జన్మస్థలంలో నివాసమున్నారా? అంటూ నెల్లిమర్ల సినియర్ నాయుకులు ద్వజమెత్తారు.. ఈ కార్యక్రమంలో తొత్తడి సూర్యప్రకాష్, లింగం రమేష్, పైల శ్రీను, పైల సురేష్ కుమార్, వొళ్లూరు రమేష్, పొంతపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు.