ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో పంపిణీ చేయాలి

సర్వేపల్లి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వాలేంటీర్లపై ఎన్నికల కమీషన్ నిషేధం మేరకు వృద్దాప్య, వికలాంగుల పెన్షన్ గ్రామ ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో పంపిణీ జరిపించాలని ఎం.పీ.డీ.ఓ, ఎం.ఆర్.ఓ అధికారులకు జనసేన-టీడీపీ నాయకులు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల టీడీపీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, మండల జనసేన పార్టీ మండలాధ్యక్షుడు మనుబోలు గణపతి మరియు జనసేన-టీడీపీ మండల నాయకులు పాల్గొన్నారు.