మునుకోటి జార్జిని పరామర్శించిన పితాని
ముమ్మిడివరం, జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ప్రమాదవశాత్తు గాయపడి అమలాపురం ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మునుకోటి జార్జిని పరామర్శించారు అంతంతరం అనారోగ్య రీత్యా సానబోయిన చినబాబు సతీమణిని పరామర్శించారు. వారితో జనసేన నాయకులు సానబోయిన మల్లికార్జునరావు, గోదసి పుండరీష్, జక్కంశెట్టి పండు, గొల్లకోటి వెంకన్న బాబు, దూడల స్వామి, కడలి కొండ, వలవల శ్రీను, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-11-at-21.16.38-1024x460.jpeg)