జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు
డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమం డా.బి ఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మామిడికుదురు మండలం ఈదరాడ జగన్న కాలనీలో పేదవారికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు యెరుబండి చిన్ని, బొంతు సుధాకర్, నక్కా రామారావు, వై. చిట్టిరాజా చుట్టగుల్ల బుచ్చిబాబు, పెదపూడి ప్రసాద్, బడుగు శ్రీనివాస్, బొంతు భానుప్ర కాష్, ఎమ్. హేమంత్ కుమార్, వై.రఘు, జి.సాయి తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-14-at-22.13.05-1024x576.jpeg)