పెనుగొండ జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు
పెనుగొండ నియోజవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పిలుపు మేరకు పేదల ఇల్లు గురించి పెనుగొండ నియోజవర్గం, గోరంట్ల మండలం జిలుమాండ్ల పల్లి లోని జగనన్న కాలనీ సందర్శించి ప్రభుత్వం తీరును ఎండగట్టడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు ఒక్క ఇల్లు పూర్తి చేయకపోవడం వల్ల స్థానిక ఎమ్మెల్యే శంకర్ నారాయణను జనసేనపార్టీ తరుపున ప్రశ్నించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-13-at-7.40.17-PM-1024x768.jpeg)