పంతం నానాజీ ఆరోగ్యంగా ఉండాలని జనసైనికుల పాదయాత్ర
కాకినాడ రూరల్ నియోజకవర్గం: జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఆరోగ్యంగా ఉండాలని, ఎమ్మెల్యేగా గెలుపొందాలని కోరుకుంటూ కాకినాడ సర్పవరం జంక్షన్ నుండి అన్నవరం టెంపుల్ కి ఆదివారం 250 మంది కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసైనికులు పాదయాత్ర నిర్వహించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-10-at-7.55.06-PM-1024x576.jpeg)