మోహన్ నగర్లో జనంలోకి జనసేన

పిఠాపురం జనసేన ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు పిఠాపురం మోహన్ నగర్లో ముస్లిం సోదరీ మణులకు ఎం.డి అధ్వర్యంలో పిఎస్ఎన్ మూర్తి & పిండి శ్రీనివాస్ సంక్రాంతి కానుకగా చీరలు పంచడం జరిగింది. పిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ జనం కోసం జనసేన ఎప్పడు అండగా ఉంటుంది అని మేము అధికారంలోకి రాగానే మీకు పక్క ఇళ్లు ఇప్పిస్తాము అని మాట ఇచ్చారు. మీరు అందరూ జనసేన తెలుగుదేశం కూటమికి ఓటు వేసి గెలిపించండి అని కోరారూ జనం కోసం జనసేన కార్యక్రమంలో పిండి శ్రీను, పెంకే జగదీష్, ముప్పన రత్నం, డకే ప్రసాద్, సిరా రాజు, ఎండి, పి రాజు, పి.చరణ్, టి.రాజు, పి.కృప, కె.ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.