నర్సిపురంలో జనసేన కియా శీలక సభ్యత్వాల కిట్ల పంపిణీ

పార్వతిపురం నియోజకవర్గం: నర్సిపురం గ్రామంలో పార్వతీపురం మండల అధ్యక్షురాలు ఆగురు మని ఆధ్వర్యంలో గురువారం జనసేన కియా శీలక సభ్యత్వాల కిట్లు పంచడం జరిగింది. జనసేన నాయకులు ఖాతా విశ్వేశ్వరరావు, కర్రీ మణికంఠ, చెరుకుపల్లి అనిల్, రాజా, నర్సాపురం గ్రామ జనసైనికులు అందరూ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పార్వతిపురం మండల అధ్యక్షురాలు ఆగూరు మని తెలిపారు.