శ్రీశ్రీశ్రీ పాళ్ళమ్మ అమ్మవారిని దర్శించిన జనసేన నేత చిన్ని
రాజోలు నియోజకవర్గం, ఈదరాడ గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ పాళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 7వతేదీ నుండి 10వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ పాళ్ళమ్మ అమ్మవారిని జనసేన నేత యెరుబండి చిన్ని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించిన వారిలో కోకో ఫెడ్ పీఆర్ఓ గారపాటి పండుబాబు, జర్నలిస్ట్ గారపాటి భాగ్యలక్ష్మి మరియు రుద్రా తాతాజీ, నక్కా రామారావు, ముసుకుడి హేమంత్ కుమార్ తదితరులు ఉన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-10-at-16.32.23-1024x461.jpeg)