విజయ దశమి ఉత్సవాలకు జనసేన నేత డి ఎమ్ ఆర్ విరాళం

అమలాపురం: విజయదశమి ఉత్సవాలకు జనసేన నేత డి ఎమ్ ఆర్ శేఖర్ లక్షా యాభైవేల విరాళం అందించారు. అమలాపురంలో వందల ఏళ్లుగా దసరా సంప్రదాయ ఉత్సవాలను నిర్వహిస్తున్న కొంకాపల్లి, శ్రీరామపురం, మహిపాల వీధి, గండు వీధి, రవణం వీధి, నల్లా వీధి, రవణం మల్లయ్య వీది దసరా ఉత్సవ కమిటీలకు 20 వేల వంతున విరాళం అందించారు. ఈ వేడుకలు ఈ యేడాది మరింత శోభాయానంగా జరపాలని ఆయన కోరారు.