ఎన్ఆర్ఐ లతో సమావేశమైన జనసేన నాయకులు

తెలంగాణ రాష్ట్రం, కూకట్ పల్లి: హైదరాబాద్ లో కుకట్ పల్లి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్ ఆర్ ఐ లతో సమావేశంలో రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, కుకట్ పల్లి నియోజకవర్గం జనసేన నాయకులు చర్చించారు.