నారా చంద్రబాబును కలసిన జనసేన నాయకులు
విజయవాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్న సందర్భంగా ఆయనకి శాలువా కప్పి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించిన జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్, కృష్ణాజిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామ్, ములకల హనుమాన్ జనసేన పార్టీ చేనేత రాష్ట్ర కార్యదర్శి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-02-at-2.56.09-PM-1024x460.jpeg)