జనసేన జెండా ఆవిష్కరణలో జనసేన నాయకులు

మదనపల్లి; తంబల్లపల్లి పిటియం మండలం, కందుకూరులో జరిగిన జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, మదనపల్లి సీనియర్ నాయకులు దారం హరి ప్రసాద్, యువ నాయకులు హరిహరన్, మదనపల్లి జనసేన నాయకులు అశ్వత్, ధరణి, సుప్రీమ్, జనసేన సోను, శివ, వినయ్ కుమార్ రెడ్డి, శేఖర్, బహదూర్ తదితరులు పాల్గొన్నారు.