బోణం చంటి నాయుడుని పరామర్శించిన జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, లక్కవరం గ్రామంలో యాక్సిడెంట్ జరిగి కోలుకుంటున్నా గ్రామ శాఖ అధ్యక్షులు బోణం చంటి నాయుడుని కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని కోరుకున్న జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, ఎంపీపీ మేడిచర్ల సత్య వాణి రాము, మలికిపురం మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, ముప్పర్తి నాని ప్రసాద్ తదితరులు.