ఛలో ఆచంట కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరిన జనసేన నాయకులు

నరసాపురం: జనసేన – టీడీపీ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఆచంటలో జరుగుతున్న ఛలో ఆచంట కార్యక్రమానికి నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు.