ఓటర్ జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ లో పాల్గొన్న జనసేన నాయకులు
బొబ్బిలి: ఓటర్ జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమం సోమవారం బొబ్బిలి ఆర్డిఓ ఆఫీస్ లో నిరహించడం జరిగింది. ఈ సమ్మరీ రివిజన్ లో వివిధ పార్టీల వారు పాల్గొని వారి యొక్క సూచనలను, సలహాలను తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరఫున రాష్ట్ర ఐటీ వింగ్ సభ్యులు మరియు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గేదెల సతీష్ మరియు జమ్మూ గణేష్ పాల్గొని సూచనలను సలహాలను తెలపడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-10-at-4.45.46-PM-1024x461.jpeg)