శ్రీకాకుళం ఎస్.పి కి వినతిపత్రమిచ్చిన జనసేన నేతలు
శ్రీకాకుళం, జనవరి 12 2023న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొనే జనసేన పార్టీ యువశక్తి కార్యక్రమానికి సంబంధించిన అధికారిక అనుమతుల నిమిత్తం పిఏసి సభ్యులు కోన తాతారావు, యువ శక్తి కార్యక్రమ కమిటీ సభ్యులు పి.వి.ఎస్.ఎన్ రాజు, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ, ఎన్ని రాజు, పీతల మూర్తి యాదవ్ శ్రీకాకుళం జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్.పి) జి.ఆర్ రాధికని కలిసి సభకు సంబంధించిన భద్రత ఏర్పాట్లు కల్పించవలసిందిగా కోరడమైనది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-23-at-22.04.44-1024x768.jpeg)