మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన జనసేన ఎంపిపి
రాజోలు, 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండల పరిషత్ లో ఎంపీపీ శ్రీమతి మేడిచర్ల సత్యవాణి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగినది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-15-at-7.36.13-PM-770x1024.jpeg)
రాజోలు, 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండల పరిషత్ లో ఎంపీపీ శ్రీమతి మేడిచర్ల సత్యవాణి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగినది.