మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన జనసేన ఎంపిపి

రాజోలు, 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండల పరిషత్ లో ఎంపీపీ శ్రీమతి మేడిచర్ల సత్యవాణి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగినది.