మదనపల్లె నుంచి పిఠాపురంకు బయలుదేరిన జనసేన శ్రేణులు

మదనపల్లె నియోజకవర్గంలో బుధవారం జనసేన నాయకురాలు దారం అనిత ఆధ్వర్యంలో పిఠాపురం చిత్రాడ సభకు యువత పెద్ద సంఖ్యలో కార్లలో ఉత్సాహంగా బయలుదేరారు. గురువారం కూడా దారం అనిత నాయకత్వంలో మదనపల్లె జనసేన నాయకులు, వీర మహిళలు, అనేకమంది కార్యకర్తలు మధ్యాహ్నం 2 గంటలకు బస్సుల్లో పిఠాపురం 12వ ఆవిర్భావ సభకు చేరుకుంటారు.

Share this content:

Post Comment