అంగన్వాడీ వర్కర్ల సమ్మెకు జనసేన మద్దతు
రాజమండ్రి: జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రాజమండ్రి రూరల్ ఇంచార్జ్ కందుల దుర్గేష్ ఆదేశాల మేరకు వివిధ సమస్యలతో సతమతమవుతు తమ హక్కులకై పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్ల సమ్మెకు మద్దతు పలుకుతూ రాజమండ్రి రూరల్ మండల్ ఆఫీస్ నందు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు జనసైనికులు పాల్గొని వారికి మద్దతు పలికారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-17-at-7.23.39-PM-1024x458.jpeg)