నాడు నేడు శంకుస్థాపనలో పాల్గొన్న జనసేన వైస్ ఎంపిపి
రాజోలు మండలం, కూనవరం మరియు చింతలపల్లి గ్రామాల్లో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు నాడు నేడు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రాజోలు జనసేన పార్టీ వైస్ ఎంపిపి ఇంటిపల్లి ఆనందరాజు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, వివిధ రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-27-at-5.13.25-PM-1-770x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-27-at-5.13.24-PM-770x1024.jpeg)