జనసేనాని పుట్టినరోజు వేడుకలలో భాగంగా రక్తదాన శిబిరం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా గురువారం పత్తికొండలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటలకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కావున జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పత్తికొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మీ సి జి రాజశేఖర్ కోరడం జరిగింది. సెప్టెంబర్2 వ తేదీన మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పత్తికొండ టౌన్ నందు గురువారం ఉదయం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది.. ముఖ్యంగా సెప్టెంబర్ 2 వ తేదీన గణేష్ నిమజ్జనం ఉన్నందువల్ల రక్తదాన శిబిరం ప్రోగ్రామ్ ను సెప్టెంబర్ 1వ తేదీనే ఏర్పాటు చేయటం జరుగుతుందని కావున ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ప్రతి ఒక్కరూ హాజరుకావాలని అలాగే మీ ఫ్రెండ్స్ కు మరియు ఆసక్తి గల వారిని బ్లడ్ ను డొనేట్ చేయించాల్సిందిగా కోరుకుంటున్నామని సి జి రాజశేఖర్ తేలియ జేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *