బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన

నరసాపురం నియోజకవర్గం, మొగల్తూరు మండలం, కేపీ పాలెం నార్త్ గ్రామ పంచాయితీ పరసా వారి మెరక నుండి నంబుల వారి మెరక వరకు నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన్ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన్ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జి, కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవల నాని, కొల్లాటి గోపీకృష్ణ, ఘట్టెం శ్రీను, నిప్పులేటి తారకరామారావు, కొట్టు రామాంజనేయులు, వట్టిప్రోలు సతీష్, గుబ్బల మార్రాజు, లక్కు బాబీ, బొక్కా చంటి, ఉప్పులూరి రాంబాబు, పులపర్తి రాంబాబు, కందులపాటి బాలాజీ, కందులపాటి రామకృష్ణ, బొడ్డు త్రిమూర్తులు, పోతాబత్తుల పెద్దిరాజు, పోతాబత్తుల శ్రీను, అందే రంగబాబు, పులపర్తి వంశీ, ఉప్పులూరి విజయరాజు, కందులపాటి రాజు, టేకుమూడి బాలకృష్ణ, కందులపాటి ఏసురాజు, గన్నాబత్తుల ఫణి మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.