బొమ్మిడి నాయకర్ అధ్వర్యంలో జనంలోకి జనసేన

నరసాపురం నియోజకవర్గం: నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ సోమవారం శేరేపాలెం గ్రామ పంచాయితీ పంట కాలువ దగ్గర నుండి నవుడూరు వారి గురువు వరకు జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జి, వలవల నాని, కొల్లాటి గోపీకృష్ణ, ఆకన చంద్రశేఖర్, బందెల రవీంద్ర, గుబ్బల మార్రాజు, నిప్పులేటి తారక రామారావు,కొత్తపల్లి రాంబాబు, అందే దొరబాబు, లక్కు బాబీ తిరుమాని ఏడుకొండలు, తోట నాని, దేసినీడి గంగాధర్, గ్రంధి నాని, గన్నాబత్తుల ప్రసాద్, ఒడుగు ఏసుబాబు, గజ్జరపు మురళి, పోలిశెట్టి నళిని, బెల్లంకొండ నాయుడు, ఇంటి మురళి, కూనపరెడ్డి రామక్రిష్ణ, కత్తుల చిట్టిబాబు, కత్తుల శ్రీను, కొండేటి తాతాజీ, దూసనపూడి అంజి కత్తుల బాబీ, కత్తుల వాసు, చెన్ను బాలాజీ, రంగిశెట్టి ముత్యాలు మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.