జనసేన క్రియాశీలక కిట్ల పంపిణి కార్యక్రమం
ఆమదాలవలస నియోజకవర్గం: కాకండ్యం గ్రామంలో జనసేన మండల అధ్యక్షులు కొత్తకోట నాగేంద్ర, ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్ ఆధ్వర్యంలో ఆదివారం జనసేన క్రియా శీలక కిట్ల పంపిణి కార్యక్రమం చేపట్తారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్న ముఖ్య సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సేపేన. రమేష్, సానపతి చిన్న, పవన్, మోహన్, సాయి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-30-at-3.24.15-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-30-at-3.24.16-PM-1-1024x958.jpeg)