గుంటూరులో జనసేన క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం

గుంటూరు తూర్పు నియోజకవర్గం నెహ్రూ నగర్ లో బిట్రగుంట మల్లిక ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శులు నాయుబ్ కమల్, మార్కండేయ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.