గుంటూరులో జనసేన క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం
గుంటూరు తూర్పు నియోజకవర్గం నెహ్రూ నగర్ లో బిట్రగుంట మల్లిక ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శులు నాయుబ్ కమల్, మార్కండేయ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-24-at-8.50.33-PM-1024x576.jpeg)