Nandyal: పెట్రోల్, డిజిల్ రేట్లను వెంటనే తగ్గించాలని జనసేనపార్టీ ధర్నా

నంద్యాల పార్లమెంట్ పరిధిలో జనసేనపార్టీ మరియు భారతీయజనతాపార్టీ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రప్రభుత్వం పెట్రోల్, డిజిల్ రేట్లను వెంటనే తగ్గించాలని జనసేనపార్టీ రాష్ట్రకార్య నిర్వహణ కార్యదర్శి వై.విశ్వనాథ్ మరియు BJP నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు బుడ్డా. శ్రీకాంత్ రెడ్డి, నంద్యాల పట్టణ అధ్యక్షుడు బ్రహ్మం ఆధ్వర్యంలో నంద్యాల MRO ఆఫీస్ నందు ధర్నా చేయడం జరిగింది. అనంతరం MRO లేనందున డిప్యూటి MRO కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.