అగ్ని ప్రమాద బాధితులకు జనసేన అండ
జగ్గంపేట నియోజకవర్గం, గోకవరం మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన గోపిశెట్టి భూలక్ష్మి తాటాకు ఇల్లు అగ్ని ప్రమాదవశాత్తు కాలిపోవడం జరిగింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకొన్న గోకవరం మండలం జనసేన మహిళా కన్వీనర్ చల్లా రాజ్యలక్ష్మి జనసైనికులతో కలిసి భాదితులను పలకరించి, చిరు సాయం అందించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-16-at-11.27.43-AM-1024x768.jpeg)