అమరావతి పరిరక్షణ సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో జనసేన

ఏలూరు హోటల్ ఎన్ లో జరిగిన అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏలూరు పార్లమెంటరీ పరిధిలో రౌండ్ టేబుల్ సమావేశంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకట లక్ష్మి, చింతలపూడి నియోజకవర్గం ఇంచార్జ్ మేక ఈశ్వరయ్య, పోలవరం ఇంచార్జ్ చిర్రి బాలరాజు, ఏలూరు జనసేన పార్టి ఇంఛార్జి రెడ్డి అప్పలనాయుడు తరపున పాల్గొన్న ఏలూరు మండల అధ్యక్షులు వీరంకి పండు, ఉపాధ్యక్షులు రిటైర్డ్ ఎమ్మార్వో గుబ్బల నాగేశ్వరరావు, ఉంగుటూరు నాయకులు కట్రెడ్డి చంద్రశేఖర్, ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, ఉపాధ్యక్షులు బొత్స మధు, అధికార ప్రతినిధి అల్లు చరణ్, నాయకులు పసుపులేటి దినేష్, వెంకట్, శ్రీనివాస్, చందు, రామకృష్ణ, రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.