కేన్సర్ బాధితునికి జనసేన బరోసా

పిఠాపురం: జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జ్
తం. ఉదయ్ శ్రీనువాస్ ఆదేశాలు మేరకు పిఠాపురం మండలం చిత్రాడ గ్రామం, ఈ బి సీ కోలనిలో.. మల్లిపము పోలిస్ (మురాజీ) గత కొంత కాలంగా కేన్సర్ వ్యాధితో భాదపడుతున్నట్టు లోకల్ జనసేన పార్టీ ఎంపీటీసీ దూలపల్లి రత్నం మరియు నాయకులు, జనసైనికులు కలసి జనసేన పి ఎస్ ఎన్ మూర్తి దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే మూర్తి బియ్యం బస్తా కూరగాయలు కొంత ఆర్ధిక సహాయం సోమవారం వారి కుటుంబానికి ఇవ్వటం జరిగింది. అంతే కాకుండా మల్లం శ్రీను, తేలు దొరబాబు కొంత ఆర్ధిక సహాయం చేసారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీనివాస్, టైల్స్ బాబి, జిల్లా కార్యదర్శి మొగలి అప్పారావు, పెంకే జగదీష్, కసిరెడ్డి నాగేశ్వరావు, కర్రి కాశీ, పెద్దిరెడ్ల భీమేశ్వరావు, వై శ్రీనివాస్, తోట సతీష్ కోలా దుర్గ, వినకొండ అమ్మాజీ, ముప్పన రత్నం, చర్ల గీత దేశిరెడ్డి సతీష్, పిట్టా చిన్న పబ్బిరెడ్డి ప్రసాద్, నామ శ్రీకాంత్, బస్వా గోపి, బావిశెట్టి నందేశ్వరావు, బస్వా శివ ఈగల వెంక్కన్న సూరి, బస్వా శివ, తేలు శ్రీను, బస్వా దుర్గా, మరియు పిఎస్ఎన్ మూర్తి పాల్గొనడం జరిగింది.