భీమవరం గ్రామంలో జనసేన చలివేంద్రం

నెల్లూరు జిల్లా, కందుకూరు నియోజకవర్గం, ఉలవపాడు మండలం, భీమవరం గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ నాయకులు ఇనకొల్లు శ్రీనివాస్ నాయకత్వంలో లక్ష్మణ్, ప్రతాప్ లు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రౌండ్ లెవెల్ ప్రోగ్రామర్ కేశవరావు, శ్రీనివాస్, చలపతి, చిన్న మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.