Chipurupalli: అర్హులైన వారికి పించను తొలగించినందుకు ఏపి సర్కారుపై MROకి పిర్యాదు చేసిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్విని

విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గం మెరకముడిదాoలో అర్హులు అయిన వారి పింఛన్ లను తొలగించిన సర్కారు పై హైకోర్టు లాయర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్విని స్థానిక MRO కి ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం శివరం గ్రామ పంచాయతీలో జనసైనికుల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్విని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు లాయర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్విని, పెద్ది వెంకటేష్, బోడసింగి రామకృష్ణ, తవిటి నాయుడు, రేగిడి లక్ష్మణ్ రావు, ఉపేంద్ర, రాంబాబు, ఏసు, చిన్నo నాయుడు, వినోద్ కుమార్, గణేష్, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.