వైసీపీ సోషల్ మీడియా, ఛానల్స్పై పోలీసులకు జనసేన ఫిర్యాదు
ధర్మపురి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులు మరియు కొన్ని యూట్యూబ్ చానల్స్ మీద తెలంగాణా ఇంఛార్జి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు ధర్మపురి పోలీస్ స్టేషన్లో సోమవారం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-10-at-6.39.48-PM-1024x458.jpeg)