రేఖపల్లిలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపిన జనసేన
రంపచోడవరం, జనసేనాని పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విజయం సాధించిన సందర్భంగా వి.ఆర్.పురం మండలం రేఖపల్లిలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ములకాల సాయికృష్ణ, కోట్ల మోహన్ రెడ్డి, బొర్ర సత్తిబాబు, బావి శివ, బండారు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-25-at-8.27.06-PM-1024x550.jpeg)