నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసేన

అల్లూరి సీతారామరాజు జిల్లా, హుకుంపేట మండలం ఉప్ప గ్రామం జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యుడు సురకత్తి రాంబాబు అతని భార్య భానుప్రియ కొంత కాలంగా అనారోగ్యంతో ఉందని విషయము తెలుసుకొని అరకు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు పార్లమెంట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కొన్నేడి లక్ష్మణ్ రావు మరియు సంతోష్ సింగ్ అలాగే డుంబ్రిగుడ మండల అధ్యక్షుడు కొన్నేడి చిన్నారావు, జనసైనికుడు చొంపి అప్పలరాజు కలిసి సురకత్తి భానుప్రియకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.