బండి ఏసుబాబు కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ శ్రీధర్ పిల్లా
పిఠాపురం నియోజకవర్గం, పి దొంతమూరు గ్రామంలో జిల్లా కార్యదర్శి బండి ఏసుబాబు తల్లి లాంటి వదిన కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బండి నాగేశ్వరరావు సతీమణి బండి బేబీ అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా మరియు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు వారి కుటుంబాన్ని పరామర్శించి మనో ధైర్యాన్ని అందించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-17-at-19.53.05-1-1024x576.jpeg)