జనసేన రైతు సదస్సు పోస్టర్ ఆవిష్కరణ
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం పైడియ్యవలస గ్రామంలో వడ్డిపల్లి శ్రీనువాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 5:30 రైతు సదస్సు కోసం రైతు సదస్సు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అలాగే 04-05-2022 తేదిన రైతు సదస్సు వెంకటాపురం గ్రామంలో భారీ ఎత్తున సదస్సు జరుపబడును. కావున ఈ కార్యక్రమంలో జి.సిగడాం మండలం జనసేన నాయకులు భూపతి అర్జున్, రణస్థలం మండలం జనసేన నాయకులు కరిమజ్జి మల్లీశ్వారావు, రణస్థలం మండలం జనసేన నాయకులు దన్నాన చిరంజివి, ఎచ్చెర్ల మండలం జనసేన నాయకులు తమ్మినేని శ్రీను, హేమసుందర్, విన్నాను సంతోష్, లావేరు మండలం అప్పాపురం, జనసేన నాయకులు అప్పలరాజు, జనసేన నాయకులు బొంతు విజయకృష్ణ రణస్థలం మండలం జనసేన నాయకులు పోట్నూరు లక్ష్మునాయుడు జి.సిగడాం మండలం మీసాలు రామకృష్ణ, పంపురెడ్డి ఆదినారాయణ, అలాగే పైడియ్యవలస గ్రామ రైతులు, కుంకాం గ్రామ రైతులు చాలా మంది పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-27-at-8.53.11-PM-1024x580.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-27-at-8.53.30-PM-1024x243.jpeg)