పద్మశ్రీ అవార్డు గ్రహీతని సత్కరించిన పోతిన మహేష్
పద్మశ్రీ పురస్కారం స్వీకరించిన ప్రముఖ మృదంగ విద్వాంసురాలు శ్రీమతి దందమూడి సుమతిని సత్కరించిన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిన మహేష్ మరియు పార్టీ నేతలు. దేశంలో తొలి మృదంగ విద్వాంసురాలు శ్రీమతి సుమతి కావడం తెలుగు వారికి గర్వకారణమని శ్తీ పోతిన మహేష్ అన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-14-at-7.56.18-PM-1024x497.jpeg)